News

మాజీ సీఎం నివాసంలో తనిఖీలు


సీబీఐ అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన హరియాణా మాజీ సీఎం హుడా నివాసంలో తనిఖీలు చేపట్టారు. మనేసర్‌ భూవ్యవహారానికి సంబంధిచి మాజీ ముఖ్యమంత్రి హుడా‌పై ఆరోపణలు ఉన్నాయి. అందువలన సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేకాక ఈ మాజీ ముఖ్యమంత్రి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో తనిఖీలు ప్రారంభించారు సీబీఐ అధికారులు.